Wednesday 29 June 2011

జూలై 2న చంద్రబాబును కలవనున్న అన్నా హజారే బృందం

జూలై 2న చంద్రబాబును కలవనున్న అన్నా హజారే బృందం

జూలై 2న చంద్రబాబును కలవనున్న అన్నా హజారే బృందం

హైదరాబాద్, జూన్ 29 : అన్నా హజారే బృందం జూలై రెండవ తేదీన హైదరాబాద్‌కు రానుంది. లోక్‌పాల్ ముసాయిదా సభ్యుడు అరవింద్ క్రేజీవాల్ నేతృత్వంలోని బృందం శనివారం (2వతేదీ) తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలుసుకోనుంది.

జన్ లోక్‌పాల్ ముసాయిదాకు మద్దతు తెలపాలని ఈ బృందం చంద్రబాబును కోరనుంది. ఈ మేరకు హజారే బృందం చంద్రబాబుకు లేఖ రాసింది. ప్రధాని లోక్‌పాల్ పరిధిలోకి రావాలన్నది టీడీపీ ప్రతిపాదన అని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు.

No comments:

Post a Comment